July 26, 2024
News Telangana
Image default
PoliticalTelangana

బిఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ లో చేరిక

  • కాంగ్రెస్ తీర్థం పూచ్చుకున్న జడ్పీటీసీ మంజుల, లింగారెడ్డి

రాజన్న సిరిసిల్ల న్యూస్ తెలంగాణ

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల జడ్పీటీసీ పూర్మాణి మంజుల లింగారెడ్డి దంపతులు బీఆర్‌‌ఎస్‌‌ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హైదరబాద్‌‌ లోని సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌‌, విప్ ఆది శ్రీనివాస్‌‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌‌ పార్టీలో చేరారు.

0Shares

Related posts

రాష్ట్ర మంత్రిగా ఉన్న ఇతర బాధ్యతలు ఉన్న ములుగు నుంచే పాలన కొనసాగిస్తా

News Telangana

తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు

News Telangana

గ్రూప్ 1ఎగ్జామ్ నిర్వహణపై అయోమయంలో తెలంగాణ సర్కార్

News Telangana

Leave a Comment