July 26, 2024
News Telangana
Image default
Telangana

తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టుపై నేడు చర్చ

హైదరాబాద్ ( న్యూస్ తెలంగాణ ) :-
తెలంగాణ రాష్ట్రంలోఇవాళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి.

ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం పెట్టనున్నారు.ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ జరుగు తుంది.

అలాగే, తెలంగాణ రాష్ట్రం లోని ఇరిగేషన్ ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది

0Shares

Related posts

ప్రశంస పత్రం అందుకున్న శంకరపట్నం ఎస్సై లక్ష్మారెడ్డి

News Telangana

ఊరూరా మీసేవ….!

News Telangana

అక్రమ వసుళ్ళకి అడ్డగా మారిన సిద్ధిపేట అర్బన్ సబ్ రిజిస్టర్ వారి కార్యాలయం ?

News Telangana

Leave a Comment