July 26, 2024
News Telangana
Image default
Telangana

ప్రశంస పత్రం అందుకున్న శంకరపట్నం ఎస్సై లక్ష్మారెడ్డి

తెలంగాణ నెట్వర్క్ ఇంచార్జ్ /న్యూస్ తెలంగాణ

భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కరీంనగర్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి,జిల్లా ఎస్పీ చేతుల మీదుగా శంకరపట్నం మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై లక్ష్మారెడ్డి ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, శుభాకాంక్షలు తెలియజేశారు.

0Shares

Related posts

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా

News Telangana

జీరో ఇసుక దందాకు కేరాఫ్ రామానుజవరం…!

News Telangana

నార్సింగ్ డ్రగ్స్ కేసు లో నటి లావణ్య ఫోన్ లో కీలక డేటా..?

News Telangana

Leave a Comment