January 14, 2025
News Telangana
Image default
Telangana

ప్రశంస పత్రం అందుకున్న శంకరపట్నం ఎస్సై లక్ష్మారెడ్డి

తెలంగాణ నెట్వర్క్ ఇంచార్జ్ /న్యూస్ తెలంగాణ

భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కరీంనగర్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి,జిల్లా ఎస్పీ చేతుల మీదుగా శంకరపట్నం మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై లక్ష్మారెడ్డి ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, శుభాకాంక్షలు తెలియజేశారు.

0Shares

Related posts

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి

News Telangana

జీరో ఇసుక దందాకు కేరాఫ్ రామానుజవరం…!

News Telangana

చేర్యాలలో ఓటేసినా కాంగ్రెస్ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దంపతులు

News Telangana

Leave a Comment