October 18, 2024
News Telangana
Image default
Telangana

క్యాలెండర్ ఆవిష్కరించిన తహసీల్దార్ లక్ష్మీ

పెబ్బేరు ప్రతినిధి జనవరి 19 (న్యూస్ తెలంగాణ)

న్యూస్ తెలంగాణ తెలుగు దిన పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ని పెబ్బేరు తహసీల్దార్ లక్ష్మీ తన కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా నిజాలను నిర్భయంగా రాస్తూ అతీత కాలంలోనే అనేక మంది పాఠకులను ఈ పత్రిక సొంతం చేసుకుందన్నారు. పాఠకుల నుండి విశిష్ట ఆదరణ పొందుతున్న న్యూస్ తెలంగాణ తెలుగు దిన పత్రికకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూస్ తెలంగాణ రిపోర్టర్ తరుణ్,నాజా జిల్లా అధ్యక్షులు మందడి చిరంజీవి,రాజు, శరత్ ,రిపోర్టర్ నందీశ్వర్,జానంపేట సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, రవికుమార్ ,రమేష్ యాదవ్ పాల్గొన్నారు.

0Shares

Related posts

అడ్లూరి గెలవాలని జార్ఖండ్ లో ప్రత్యేక పూజ

News Telangana

పురుగుల మందు తాగి యువకుడు మృతి

News Telangana

అక్రమ వసుళ్ళకి అడ్డగా మారిన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రిజిస్టర్ వారి కార్యాలయం ?

News Telangana

Leave a Comment