July 27, 2024
News Telangana
Image default
Telangana

అడ్లూరి గెలవాలని జార్ఖండ్ లో ప్రత్యేక పూజ

వెల్గటూర్, డిసెంబర్ 02(న్యూస్ తెలంగాణ):

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామానికి చెందిన ఆవునూరి శేఖర్ ఉద్యోగరీత్యా జార్ఖండ్ వెళ్ళగా అక్కడ దన్బాద్ జిల్లాలోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన అభిమాన నాయకుడు ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భారీ మెజారిటీతో గెలవాలని ఆ ఆంజనేయ స్వామి ని వేడుకున్నాడు.

0Shares

Related posts

సీఎం రేవంత్‌ ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు

News Telangana

ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా

News Telangana

తుమ్మ ముల్లు కదా? బాగా గుచ్చుకుందా కెసిఆర్ ? తుమ్మల నాగేశ్వరరావు

News Telangana

Leave a Comment