October 18, 2024
News Telangana
Image default
National

నేడు కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం

బీహార్ ( న్యూస్ తెలంగాణ ) :-
బీహార్‌లో కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వం సోమవారం తన తొలి క్యాబినెట్ సమావేశా న్ని నిర్వహించనుంది.

పాట్నాలో ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగే సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు ఇతర మంత్రులు హాజరుకానున్నారు.

అడ్వకేట్‌ జనరల్‌ నియా మకంపై తొలి కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం

0Shares

Related posts

క‌రోనా కేసుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి… కేంద్ర ఆరోగ్య శాఖ సూచ‌న

News Telangana

బాలీవుడ్ నటి పూనమ్ పాండే కనుమూత

News Telangana

కన్నడ సీనియర్ నటి లీలావతి కన్నుమూత

News Telangana

Leave a Comment