January 19, 2025
News Telangana
Image default
PoliticalTelangana

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ : ఈసీ

హైదరాబాద్, డిసెంబర్ 1 ( న్యూస్ తెలంగాణ ) : డిసెంబర్ 3న జరిగే ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్రాజ్ తెలిపారు. ‘ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుంది. 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తాం. ఉదయం 10 గంటల సమయంలో తొలి ఫలితం రావొచ్చు. ఇందుకోసం 49 కేంద్రాలు అందుబాటులో ఉంచాం. ఇవాళ, రేపు కౌంటింగ్పై అధికారులతో సమీక్షలు చేస్తాం’ అని వెల్లడించారు.

0Shares

Related posts

జన సందోహంలో వేములవాడ దేవస్థానం

News Telangana

టీ-వర్క్స్ సీఈవో ను తొలగించిన తెలంగాణ ప్రభుత్వం

News Telangana

చెక్ పోస్ట్ లో నో చెకింగ్ … వసూళ్ల పర్వంలో చెక్ పోస్ట్ సిబ్బంది

News Telangana

Leave a Comment