July 27, 2024
News Telangana
Image default
Crime News

కారు బోల్తా బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి

జహీరాబాద్‌, న్యూస్ తెలంగాణ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమావశాత్తు బోల్తా పడింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కారులో 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలను చూసి అవాక్కయ్యారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ముంబయికి గంజాయి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు ప్రమాదంలో గాయపడిన స్మగ్లర్లు కారు గంజాయిని అక్కడే వదిలేసి పరారైనట్లు వివరించారు వీటిని స్వాధీనం చేసుకొని చిరాగ్‌పల్లి ఠాణాకు తరలించామన్నారు ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

0Shares

Related posts

పదోవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

News Telangana

ఉరివేసుకొని మహిళ మృతి

News Telangana

పెద్దపెల్లి జిల్లా లో రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

News Telangana

Leave a Comment