July 27, 2024
News Telangana
Image default
Telangana

జనగామ జిల్లా జడ్పీ చైర్మన్ గుండె పోటుతో మృతి

మద్దూరు నవంబర్4(న్యూస్ తెలంగాణ) : జనగామ జిల్లా జడ్పీ చైర్మన్ బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు పాగల సంపత్ రెడ్డి(60)గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురయ్యారు. దింతో హన్మాకొండాలోని రోహిణి ఆసుపత్రిలో చికత్సపొందుతు సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.జనగామ బి అర్ ఎస్ అభ్యర్ధి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన వారిలో సంపత్ రెడ్డి ఒకరు ఆని అయన సేవలను కొనియాడారు. అదే విధంగా అయన మృతి పార్టీకి తీరని లోటని పార్టీ వర్గాలు అంటున్నారు.

0Shares

Related posts

రేపే మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

News Telangana

చెక్ పోస్ట్ లో నో చెకింగ్ … వసూళ్ల పర్వంలో చెక్ పోస్ట్ సిబ్బంది

News Telangana

అవసరమైతే సిట్టింగ్‌లూ చేంజ్‌ !

News Telangana

Leave a Comment