January 19, 2025
News Telangana
Image default
Telangana

జనగామ జిల్లా జడ్పీ చైర్మన్ గుండె పోటుతో మృతి

మద్దూరు నవంబర్4(న్యూస్ తెలంగాణ) : జనగామ జిల్లా జడ్పీ చైర్మన్ బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు పాగల సంపత్ రెడ్డి(60)గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురయ్యారు. దింతో హన్మాకొండాలోని రోహిణి ఆసుపత్రిలో చికత్సపొందుతు సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.జనగామ బి అర్ ఎస్ అభ్యర్ధి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన వారిలో సంపత్ రెడ్డి ఒకరు ఆని అయన సేవలను కొనియాడారు. అదే విధంగా అయన మృతి పార్టీకి తీరని లోటని పార్టీ వర్గాలు అంటున్నారు.

0Shares

Related posts

అవినీతికి “కేరాఫ్‌‌” గా సూర్యాపేట రవాణా శాఖ

News Telangana

నేటి నుండి శబరిమలకు వందే భారత్ రైలు !

News Telangana

ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారు పడొద్దు.. విజయం మనదే.. తేల్చి చెప్పిన కేటీఆర్

News Telangana

Leave a Comment