January 19, 2025
News Telangana
Image default
PoliticalTelangana

కెసిఆర్,చంద్రబాబు, జగన్, ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వా నించిన రేవంత్ రెడ్డి

News Telangana:-

హైదరాబాద్, డిసెంబర్ 06 :-
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, టిడిపి అధినేత చంద్ర బాబులను ఆహ్వానించారు. అలాగే మరికొంద‌రు సీనియ‌ర్ నేత‌ల‌కూ రేవంత్ సంత‌కంతో కూడిన ఆహ్వాన ప‌త్రాల‌ను పంపారు..

0Shares

Related posts

అక్రమ వసూళ్ళకి అడ్డాగా మారిన కొత్తగూడెం మైనింగ్ మరియు టీఎస్ఎండిసి అధికారులు

News Telangana

దేశ రాజకీయ కుట్రలో తెలంగాణ ఆడబిడ్డ బలి

News Telangana

పెద్దపెల్లి జిల్లా లో రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

News Telangana

Leave a Comment