July 27, 2024
News Telangana
Image default
Crime NewsTelangana

సిరిసిల్ల జిల్లాలో తమ్ముడిని నరికి చంపిన అన్న

సిరిసిల్ల జిల్లా, డిసెంబర్ 14 (News Telangana ) :-
సిరిసిల్ల జిల్లాలో గురువారం మధ్యాహ్నం దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో ఓ యువకుడిని గొడ్డలితో అత్యంత దారుణంగా హతమార్చడం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే తంగళ్లపల్లి మండలం నర్సింహుల పల్లెలోని,త్యాగ రాకేష్‌ (25)ని అతడి చిన్నమ్మ కొడుకు త్యాగ తిరుపతి గొడ్డలితో నరికి చంపాడు. రాకేష్‌ హత్యకు భూతగా దాలే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. సమా చారం అందుకున్న పోలీ సులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్‌ మరణంతో నర్సింహులపల్లె లో గురువారం విషాద ఛాయలు అలుము కున్నాయి.

0Shares

Related posts

విజయం తర్వాత రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

News Telangana

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి

News Telangana

న్యూస్ తెలంగాణ కార్యాలయాన్ని సందర్శించిన నేటి జాగృతి సీఈఓ మన్మధరావు

News Telangana

Leave a Comment