July 26, 2024
News Telangana
Image default
PoliticalTelangana

పార్లమెంట్ ఎన్నికల బరిలో పొంగులేటి సోదరుడు..?

News Telangana :- వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి పోటీచేసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జిల్లాలో కీలకమైన నేతల అభిప్రాయం మేరకు ఆ అవకాశం ప్రసాద్ రెడ్డికే దక్కనుందని టాక్. BRS నుంచి ఎంత బలమైన వ్యక్తి బరిలో ఉన్నా.. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోవడం.. కాంగ్రెస్కు జనాదరణ ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని భావిస్తున్నారు.

0Shares

Related posts

గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

News Telangana

మోతే రాఘవాపురం కంకర క్వారీపై కలెక్టర్ కు గ్రీవెన్స్ లో రైతుల ఫిర్యాదు…!

News Telangana

Pawan Kalyan: పార్టీ నిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటన.. జనసేనాని కీలక వ్యాఖ్యలు

News Telangana

Leave a Comment