September 7, 2024
News Telangana
Image default
Telangana

సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా

హైదరాబాద్ జనవరి 24 ( న్యూస్ తెలంగాణ ) : సింగ‌రేణి ఉద్యోగుల‌కు తీపి క‌బురు అందింది సింగ‌రేణి ఉద్యోగుల‌కు ప్ర‌మాద భీమాను భారీగా పెంచ‌నున్నారు.

సింగ‌రేణి కార్మికుల‌కు కోటిరూపా యాల ప్ర‌మాద భీమాను ఇచ్చేందుకు యూనియ‌న్ బ్యాంక్ అధికారులు అంగీక‌రిం చారు.ఇప్పటి వరకు ఉద్యోగుల ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉండగా ఇప్పుడు రూ.కోటికి పెరగనుంది.

యూబీఐలో అకౌంట్ కలిగిన ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు అంగీక రించారు. ఈ నేప‌థ్యంలో ఫిబ్రవరి1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.

0Shares

Related posts

మనస్థాపానికి గురై యువతి ఆత్మహత్య

News Telangana

తెలంగాణ కొత్త CM ఎవరు?

News Telangana

అమ్మాయి చేతిలో సీనియర్ నేత ఓటమి

News Telangana

Leave a Comment