July 26, 2024
News Telangana
Image default
Telangana

రాజధాని బస్సులో పట్టుబడిన గంజాయి

కొత్తగూడెం జిల్లా ( News Telangana ) :-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీసు స్టేషన్ వద్ద బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సులో 20 కిలోల గంజాయి పట్టుబడింది.

భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న రాజధాని బస్సులో తనిఖీ చేయగా రెండు బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.డ్రగ్స్, గంజాయి చాక్లెట్లు పట్టుబడుతున్న వరుస ఘటనలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.

0Shares

Related posts

రేపటినుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు

News Telangana

తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్ట్ నేత జగన్ పేరిట లేఖ విడుదల

News Telangana

మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు ఎల్‌అండ్‌టీ సంచలన లేఖ

News Telangana

Leave a Comment