January 17, 2025
News Telangana
Image default
Telangana

రాజధాని బస్సులో పట్టుబడిన గంజాయి

కొత్తగూడెం జిల్లా ( News Telangana ) :-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీసు స్టేషన్ వద్ద బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సులో 20 కిలోల గంజాయి పట్టుబడింది.

భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న రాజధాని బస్సులో తనిఖీ చేయగా రెండు బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.డ్రగ్స్, గంజాయి చాక్లెట్లు పట్టుబడుతున్న వరుస ఘటనలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.

0Shares

Related posts

విజయం తర్వాత రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

News Telangana

చేర్యాలలో ఓటేసినా కాంగ్రెస్ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దంపతులు

News Telangana

మనిషిని పోలిన ముఖంతో ఓ వింత మేకపిల్ల

News Telangana

Leave a Comment