July 27, 2024
News Telangana
Image default
Telangana

రేపు, ఎల్లుండి ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు

హైదరాబాద్, నవంబర్ 28 ( న్యూస్ తెలంగాణ) :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలలో ఉన్న విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ముందు రోజు నుంచి ఏర్పాట్లు జరగనున్నందున నవంబర్ 29న సెలవు ఉంటుందని తెలిపారు. దీంతో ఈ నెల 29, 30న విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి పాఠశాలలు, కాలేజీలు మళ్ళీ ఈ నెల 1న తెరుచు కోనున్నాయి. రాష్ట్రంలో ఈనెల 30 న పోలింగ్ ఉండగా, డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్న విషయం పాఠకులకు తెలిసిందే..

0Shares

Related posts

సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

News Telangana

గద్దర్ విగ్రహం ఏర్పాటుకు రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్

News Telangana

కారు ఢీకొని ఆటో డ్రైవర్ మృతి

News Telangana

Leave a Comment