October 18, 2024
News Telangana
Image default
Telangana

కామారెడ్డి ఆరో రౌండ్.. రేవంత్ ముందంజ

కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ప్రతి రౌండ్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. తాజాగా ఆరో రౌండ్ పూర్తి కాగా రేవంత్ తన సమీప ప్రత్యర్థి కేసీఆర్పై 2080 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. రేవంత్ 19764, కేసీఆర్కు 17684, వెంకటరమణారెడ్డి 16763 ఓట్లు సాధించారు. మరోవైపు కొడంగల్లోనూ రేవంత్ ఆధిక్యంలో ఉన్నారు. దీంతో BRS అభ్యర్థి నరేందర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. గజ్వేల్లో కేసీఆర్ లీడ్ ఉన్నారు.

0Shares

Related posts

విజయం తర్వాత రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

News Telangana

మాదిగ వాడలో ఎమ్మార్పీఎస్ సంబరాలు

News Telangana

ఉరివేసుకొని మహిళ మృతి

News Telangana

Leave a Comment