September 8, 2024
News Telangana
Image default
Telangana

గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపం: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్ ( న్యూస్ తెలంగాణ ) :-
గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

గురువారం హైదరా బాద్‌లోని హోటల్‌ ఐటీసీ కాకతీయలో సీఐఐ తెలంగాణ ఇన్‌ఫ్రారియల్‌ ఎస్టేట్‌ సదస్సులో మాట్లాడారు.

రాష్ట్ర ప్రగతే తమ విజన్‌ అన్నారు. 3 దశాబ్దాలుగా స్థిరాస్తి రంగం ఎంతో పుంజుకుందన్నారు.

దావోస్‌ పర్యటనలో మౌలిక వసతులపై కూడా చర్చించా మని, విధానపరమైన నిర్ణయాల్లో పారిశ్రామిక వేత్తల సహకారం అవసరం అని అన్నారు.

0Shares

Related posts

ధర్మారం గ్రామ పారిశుధ్య పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలి

News Telangana

సైకిల్ ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం

News Telangana

సిరిసిల్ల జిల్లాలో తమ్ముడిని నరికి చంపిన అన్న

News Telangana

Leave a Comment