July 27, 2024
News Telangana
Image default
Telangana

ఎన్నికల నబందనలను ఉల్లంగించిన ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం
న్యూస్ తెలంగాణ :- రాయికల్ లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఈ రోజు పగలు సమయంలో ఓటర్లకు భోజనాలు ఏర్పాటు చేసిన సాయి క్యాటరింగ్ అనుపురం లింబాద్రి మరియు మ్యాకల కాంతారావు అనే వ్యక్తుల పై కేసు నమోదు చేశామని రాయికల్ ఎస్సై అజయ్ తెలిపారు

0Shares

Related posts

అర్టికల్ 370పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

News Telangana

తెలంగాణపై తుపాను ఎఫెక్ట్‌ నేడు రేపు భారీ వర్షసూచన

News Telangana

న్యూస్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన కేటీఆర్

News Telangana

Leave a Comment