January 18, 2025
News Telangana
Image default
Telangana

ఎన్నికల నబందనలను ఉల్లంగించిన ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం
న్యూస్ తెలంగాణ :- రాయికల్ లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఈ రోజు పగలు సమయంలో ఓటర్లకు భోజనాలు ఏర్పాటు చేసిన సాయి క్యాటరింగ్ అనుపురం లింబాద్రి మరియు మ్యాకల కాంతారావు అనే వ్యక్తుల పై కేసు నమోదు చేశామని రాయికల్ ఎస్సై అజయ్ తెలిపారు

0Shares

Related posts

ఈ నెల 15న సెల‌వు… తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

News Telangana

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు

News Telangana

గ్రీన్ ఫీల్డ్ వంతెన వద్ద ఉద్రిక్తత

News Telangana

Leave a Comment