July 27, 2024
News Telangana
Image default
Telangana

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి హరీష్ రావు దంపతులు

సిద్దిపేట ప్రతినిధి నవంబర్ 30 (న్యూస్ తెలంగాణ):- సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లోనీ మాడల్ పోలింగ్ బూత్ నెం 114 లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకొన్న మంత్రి హరీష్ రావు ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు

  • రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాజిటివ్ ఓటింగ్ జరుగుతుందని..
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు..
  • గతంలో కంటే పోలింగ్ మెరుగ్గా ఉంది..
  • రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో, బాగుంటుందో మేధావులు, విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలి.. అని
  • ఓటు అనేది 5 సంవత్సరాల భవిష్యత్ నిర్ణయించేది.. అని
  • పట్టణ ప్రాంత ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేందుకు ముందుకు రావాలి అని
  • కొంత మంది పరిధి దాటి మాట్లాడుతున్నారు.. అని
  • నాగార్జున సాగర్ ఇష్యూ పై పోలింగ్ ముగిశాక మాట్లాడుతా… అని తెలిపారు
0Shares

Related posts

టిప్పర్ సీజ్ చేసిన మైనింగ్ అధికారులు

News Telangana

తెలంగాణ DGP సస్పెండ్

News Telangana

💥రేషన్ కార్డులు ఉన్న వారికి సర్కార్ శుభవార్త

News Telangana

Leave a Comment