January 19, 2025
News Telangana
Image default
Telangana

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి హరీష్ రావు దంపతులు

సిద్దిపేట ప్రతినిధి నవంబర్ 30 (న్యూస్ తెలంగాణ):- సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లోనీ మాడల్ పోలింగ్ బూత్ నెం 114 లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకొన్న మంత్రి హరీష్ రావు ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు

  • రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాజిటివ్ ఓటింగ్ జరుగుతుందని..
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు..
  • గతంలో కంటే పోలింగ్ మెరుగ్గా ఉంది..
  • రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో, బాగుంటుందో మేధావులు, విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలి.. అని
  • ఓటు అనేది 5 సంవత్సరాల భవిష్యత్ నిర్ణయించేది.. అని
  • పట్టణ ప్రాంత ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేందుకు ముందుకు రావాలి అని
  • కొంత మంది పరిధి దాటి మాట్లాడుతున్నారు.. అని
  • నాగార్జున సాగర్ ఇష్యూ పై పోలింగ్ ముగిశాక మాట్లాడుతా… అని తెలిపారు
0Shares

Related posts

విద్యార్థినిపై శ్రీ చైతన్య పాఠశాల టీచర్ తిట్ల దండకం…?

News Telangana

బస్టాండ్‌ సెంటర్లో గంజాయి అమ్ముతూ పట్టుబడిన యువకుడు

News Telangana

కోదండ రాం, అమీర్ అలీఖాన్ ల ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌

News Telangana

Leave a Comment