July 26, 2024
News Telangana
Image default
Telangana

తెలంగాణ DGP సస్పెండ్

News Telangana : ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు డీజీపీ అంజనీకుమార్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాకముందే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. డీజీపీతోపాటు రేవంత్ ఇంటికి వెళ్లిన ఐపీఎస్ ఆఫీసర్లు సంజయ్ కుమార్, మహేష్ భగవత్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

0Shares

Related posts

పిఎస్ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

News Telangana

నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు : హరీశ్‌రావు

News Telangana

రేపు హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి

News Telangana

Leave a Comment