January 19, 2025
News Telangana
Image default
Telangana

చేర్యాలలో ఓటేసినా కాంగ్రెస్ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దంపతులు

మద్దూరు నవంబర్30(న్యూస్ తెలంగాణ) : చేర్యాల, కొమురవెల్లి మద్దూరు, దుల్మిట్ట, మండల వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైందని ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. చేర్యాల మున్సిపాలిటీలోని పోలింగ్ బూత్ నెంబర్ 50 లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కొమ్మురు ప్రతాపరెడ్డి అరుణ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పవిత్రమైన తమ ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కుమ్మురు ప్రతాపరెడ్డి సూచించారు కాగా ఎన్నికల అధికారులు ప్రజలు ఓటేసేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద బలగాలను మోహరించారు.

0Shares

Related posts

నేడు మేడారం జాతర పై మంత్రి సీతక్క సమావేశం

News Telangana

సభాపతిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం ప్రసాద్

News Telangana

నేడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్

News Telangana

Leave a Comment