సిద్దిపేట జిల్లా ప్రతినిధి, నవంబర్ 30 :- సిద్దిపేట జిల్లాలో సిఎం కెసిఆర్ తన ఓటు హక్కును వినియో గించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ లో కెసిఆర్ దంపతులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియో జకవర్గంలోని స్వగ్రామం చింతమడకకు చేరు కున్నారు. చింతమడక పోలింగ్ కేంద్రంలో కెసిఆర్ దంపతులు ఓటు వేశారు కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగింది .ఈరోజు గురువారం,ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగింది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు…
![Image default](https://newstelangana.in/wp-content/uploads/2023/11/P-IMG-20231130-WA0063.jpg)
next post