July 27, 2024
News Telangana
Image default
Telangana

ప్రభుత్వ ఉద్యోగుల, డి ఏ కు ఈసి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, డిసెంబర్ 02, న్యూస్ తెలంగాణ:-
తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం విడుదల చేయాలనుకున్న డీఏ ఎలక్షన్ కోడ్ కారణంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా మూడు డీఏలను ఉద్యోగులకు విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలని ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ నెల నుంచి ఉద్యోగులకు డీఏ చెల్లింపునకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈసీ తేల్చి చెప్పింది..

0Shares

Related posts

ఏపీకి నాగార్జునసాగర్ నుండి నీటి విడుదల

News Telangana

హైదరాబాద్ హెచ్ఎండిఏ కమిషనర్ : కాట ఆమ్రపాలి

News Telangana

చెట్లను నరకొద్దు అంటూ అధికారులను ఎదిరించిన బాలుడు

News Telangana

Leave a Comment