October 18, 2024
News Telangana
Image default
Telangana

విజయం తర్వాత రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

Telangana : 4 కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. 2009లో సరిగ్గా ఇదే రోజు శ్రీకాంత చారి అమరుడయ్యాడని, ఇప్పుడదే రోజు కాంగ్రెస్ గెలవడం ఆయనకు ఘనమైన నివాళి అని తెలిపారు. ‘తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ స్ఫూర్తిని నింపారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాం’ అని తెలిపారు.

0Shares

Related posts

డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి

News Telangana

పెగడపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా క్యూ న్యూస్ రిపోర్టర్

News Telangana

మసీదులోకి మహిళలను అనుమతించాలి : సుప్రీంకోర్టు

News Telangana

Leave a Comment