September 8, 2024
News Telangana
Image default
PoliticalTelangana

‘రైతు బంధు’ అమలుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

News Telangana : రైతు బంధు డబ్బులు ఎప్పుడు జమ చేస్తారంటూ ప్రశ్నించిన హరీశ్రవుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ‘BRS హయాంలో ఈ పథకం నిబంధనలను ఇష్టానుసారం పెట్టుకున్నారు. ఇప్పుడు పెద్ద ఫాంహౌస్ల ఓనర్లు, మంత్రులు రైతు బంధు రాలేదని బాధపడుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి సమీక్షించిన తర్వాత రైతులకు డబ్బులు చెల్లిస్తాం. ఇది రైతు ప్రభుత్వం. అన్ని పథకాలను తప్పకుండా అమలు చేస్తాం’ అని స్పష్టం చేశారు.

0Shares

Related posts

50 – 100 ఎకరాల్లో హైదరాబాద్‌లో ఏఐ సిటీ: గవర్నర్‌ తమిళిసై

News Telangana

Rahul Gandhi: జోడోయాత్రలో ఉద్రిక్తతలు.. రాహుల్‌ భద్రతపై కాంగ్రెస్‌ ఆందోళన

News Telangana

ఊరూరా మీసేవ….!

News Telangana

Leave a Comment