July 27, 2024
News Telangana
Image default
PoliticalTelangana

‘రైతు బంధు’ అమలుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

News Telangana : రైతు బంధు డబ్బులు ఎప్పుడు జమ చేస్తారంటూ ప్రశ్నించిన హరీశ్రవుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ‘BRS హయాంలో ఈ పథకం నిబంధనలను ఇష్టానుసారం పెట్టుకున్నారు. ఇప్పుడు పెద్ద ఫాంహౌస్ల ఓనర్లు, మంత్రులు రైతు బంధు రాలేదని బాధపడుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి సమీక్షించిన తర్వాత రైతులకు డబ్బులు చెల్లిస్తాం. ఇది రైతు ప్రభుత్వం. అన్ని పథకాలను తప్పకుండా అమలు చేస్తాం’ అని స్పష్టం చేశారు.

0Shares

Related posts

ధర్మారం గ్రామ పారిశుధ్య పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలి

News Telangana

మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు ఎల్‌అండ్‌టీ సంచలన లేఖ

News Telangana

కోదండ రాం, అమీర్ అలీఖాన్ ల ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌

News Telangana

Leave a Comment