July 27, 2024
News Telangana
Image default
PoliticalTelangana

గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన అగంతకులు

News Telangana:- లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు ఆగంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారు. ఈమేరకు కాంగ్రెస్‌ ఎంపీ అదిర్‌ రంజన్‌ చౌదరీ చెప్పారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో స్పీకర్‌ లోక్‌సభను వాయిదా వేశారు.

0Shares

Related posts

ఒక్కొక్కరు అడ్రస్ లేకుండా పోతారు : చంద్రబాబు

News Telangana

ఆరోసారి ఎమ్మెల్యేగా తుమ్మల నాగేశ్వరరావు

News Telangana

నేటి రాశి ఫలితాలు.. ఆ రాశుల వారికి అంతా శుభమే

News Telangana

Leave a Comment