News Telangana:- లోక్సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు ఆగంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్సభ ఛాంబర్లోకి దూకారు. ఈమేరకు కాంగ్రెస్ ఎంపీ అదిర్ రంజన్ చౌదరీ చెప్పారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో స్పీకర్ లోక్సభను వాయిదా వేశారు.
![Image default](https://newstelangana.in/wp-content/uploads/2023/12/IMG-20231213-WA0035.jpg)
News Telangana:- లోక్సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు ఆగంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్సభ ఛాంబర్లోకి దూకారు. ఈమేరకు కాంగ్రెస్ ఎంపీ అదిర్ రంజన్ చౌదరీ చెప్పారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో స్పీకర్ లోక్సభను వాయిదా వేశారు.