September 8, 2024
News Telangana
Image default
Crime NewsNationalPolitical

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజున మావోయిస్టుల పంజా

రాయ్ పూర్, డిసెంబర్ 13 ( News Telangana ) :-
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం నేడు జ‌ర‌గున‌న్న సంద‌ ర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నలు గురు కేంద్ర మంత్రులు రాజధాని రాయ్‌పూర్‌కు వస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఛత్తీస్‌ గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడ్డారు.ఇందులో ఛత్తీస్‌గఢ్ సాయుధ దళా లకు చెందిన ఒక సైనికుడు వీరమరణం పొందాడు. మరొక సైనికుడు గాయ పడ్డాడు. నారాయపూర్‌ లోని ఛోటాదొంగర్‌లో సైని కుల సెర్చింగ్ సమ యంలో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో ఒక సైనికుడు ఎల్ ఈ డీ పేలుడు బారిన పడ్డాడు. 9వ బెటాలియన్ కు చెందిన యువ కానిస్టేబుల్ కమలేష్ కుమార్ వీర మరణం పొందాడు. మ‌రో కాని స్టేబుల్ వినయ్ కుమార్ కు స్వ‌ల్ప గాయాలైనట్టు తెలిసింది

0Shares

Related posts

ఎక్సైజ్,పర్యటక శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు పదవి బాధ్యతలు స్వీకరణ

News Telangana

కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

News Telangana

అస్సాంలో నరేంద్ర మోడీ విగ్ర‌హం

News Telangana

Leave a Comment