October 18, 2024
News Telangana
Image default
PoliticalTelangana

పార్లమెంట్ ఎన్నికల బరిలో పొంగులేటి సోదరుడు..?

News Telangana :- వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి పోటీచేసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జిల్లాలో కీలకమైన నేతల అభిప్రాయం మేరకు ఆ అవకాశం ప్రసాద్ రెడ్డికే దక్కనుందని టాక్. BRS నుంచి ఎంత బలమైన వ్యక్తి బరిలో ఉన్నా.. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోవడం.. కాంగ్రెస్కు జనాదరణ ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని భావిస్తున్నారు.

0Shares

Related posts

బిఆర్ఎస్ కి భారీ షాక్

News Telangana

వేములవాడలో అది శ్రీనివాస్ ఘనవిజయం

News Telangana

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి

News Telangana

Leave a Comment