July 26, 2024
News Telangana
Image default
Telangana

టీబి విజేతను శాలువాతో సత్కారించిన వైద్య సిబ్బంది.

మద్దూరు నవంబర్19(న్యూస్ తెలంగాణ)

మండలంలోని రెబర్తి గ్రామానికీ చెందిన డాకూరి పాపిరెడ్డి గత ఆరునెలలుగా టి బి మాత్రలు వాడి టి బి వ్యాధిని జయించడంతో మంగళవారం గ్రామంలో నిర్వహించిన వికాస్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా వైద్య సిబ్బంది ప్రత్యేక శిబిరంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి మాధవ్ జాదవ్, వైద్య సిబ్బంది డాకురి పాపిరెడ్డినీ ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.

0Shares

Related posts

TSPSC చైర్మన్ గా ప్రో.కోదండరాం….?

News Telangana

వార్త ప్రచురణ చేసిన విలేకరిపై దుర్భాసలాడిన ఓ వైద్యుడు

News Telangana

వృద్ధుడిని డి కోట్టిన కెటిఆర్ పిఎ కుంబాల మహేందర్ రెడ్డి కారు

News Telangana

Leave a Comment