July 26, 2024
News Telangana
Image default
PoliticalTelangana

నేడు పోచంపల్లిలో ద్రౌపది ముర్ము పర్యటన

హైదరాబాద్, డిసెంబర్ 20 ( News Telangana ) :-
ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లిలో పర్యటించనున్నారు. టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని, పరిశీలించనున్నారు.

చేనేత కార్మికులతో సమావేశం కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి కష్టనష్టాలను తెలుసుకోనున్నారు.

350 మంది ప్రత్యేక ఆహ్వానితులతో ముఖాముఖీలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

మరోవైపు రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు

0Shares

Related posts

ధర్మారం లో మెగా జాబ్ మేళా

News Telangana

వార్త ప్రచురణ చేసిన విలేకరిపై దుర్భాసలాడిన ఓ వైద్యుడు

News Telangana

బర్రెలక్కకు మొత్తం వచ్చిన ఓట్లు ?

News Telangana

Leave a Comment