July 26, 2024
News Telangana
Image default
Telangana

అప్పుల బాధతో పురుగుల మందు తాగి యువకుడు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ

ఓ యువకుడు అప్పుల బాధతో మనస్థాపం చెంది పురుగుల మందు త్రాగి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ముస్తాబాద్ మండలంలో జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం

ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామనికి చెందిన బత్తుల రాజు కి భార్య సింధూర ఒక కుమారుడు( 3 )కుమార్తె(1:5) ఉన్నారు. రాజుకి 4 లక్షల వరకు అప్పుల బాధ సమస్య ఎదురు కావడంతో వాటిని తీర్చే ప్రయత్నంలో ప్రయత్నం విఫలం కావడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన స్నేహితులు గమనించి ఎల్లారెడ్డిపేట ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు.

0Shares

Related posts

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బీర్ల ఐలయ్యకు శుభాకాంక్షలు

News Telangana

బిఆర్ఎస్ సీనియర్ నాయకుని మృతి పట్ల సానుభూతి తెలిపిన నాయకులు

News Telangana

పేద ల జీవితాలతో ఆడుకుంటూ కోట్లకు పడగలెత్తిన ప్రజాప్రతినిధి ?

News Telangana

Leave a Comment