September 8, 2024
News Telangana
Image default
Telangana

జేపీ గ్రూప్స్ అధినేత పాష చేతికి జై తెలంగాణ దినపత్రిక

హైదరాబాద్, జనవరి 27 ( న్యూస్ తెలంగాణ ) :- జేపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత షేక్ యాకూబ్ పాషా చేతికి 1970 నాటి జై తెలంగాణ తెలుగు దినపత్రిక పగ్గాలు చేపట్టినట్లు అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రచురణ జరనున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే జేపీ గ్రూప్స్ కు చెందిన జేపీ పబ్లికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలంగాణ రాష్ట్రం లోనే జై తెలంగాణ నినాదాలతో 1970 నాటి లోనే తెలంగాణ రాష్ట్ర మొదటి పత్రికగా ఏర్పడిన జై తెలంగాణ తెలుగు దినపత్రిక ను జేపీ గ్రూప్స్ అధినేత షేక్ యాకూబ్ పాషా చేతికి పగ్గాలు చేపట్టినట్లు సమాచారం జేపీ గ్రూప్స్ అధినేత షేక్ యాకూబ్ పాషా ఇప్పుడు టీ టైమ్స్ మరియు న్యూస్ 6 ఛానల్ వ్యవస్థాపకులు గా ఎడిటర్ గా వున్నారు అందులోనూ ఎన్నో సంచలనాలు సృష్టించిన వ్యక్తిగా ప్రజలకు తెలుసు ఇప్పుడు జై తెలంగాణ తెలుగు దినపత్రిక ను కోడా పరిశోధనాత్మక కథనాలతో ప్రజలలోకి తీసుకు రాన్నట్లు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం

0Shares

Related posts

మద్యం మాఫియా ..! విచ్చలవిడి

News Telangana

టీబి విజేతను శాలువాతో సత్కారించిన వైద్య సిబ్బంది.

News Telangana

ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా ఐఏఎస్ దాసరి హరిచందన

News Telangana

Leave a Comment