July 26, 2024
News Telangana
Image default
Telangana

నేడు ఇంద్రవెల్లి లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

హైదరాబాద్ ( News Telangana ) :-
సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కేస్లాపూర్‌లో నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ‌హించ‌ను న్నారు.

తర్వాత ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనానికి శంకుస్థాపన చేయ‌నున్నారు.అనంతరం ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ లో పాల్గొని ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖా రావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు.

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పర్యటించ నున్నారు.

0Shares

Related posts

‘ధరణి’పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విమర్శలు

News Telangana

ప్రశంస పత్రం అందుకున్న శంకరపట్నం ఎస్సై లక్ష్మారెడ్డి

News Telangana

ఏసీబీ కి చిక్కిన పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు

News Telangana

Leave a Comment