September 13, 2024
News Telangana
Image default
Telangana

మానవత్వాన్ని చాటుకున్న అవునూర్ గ్రామస్తులు

👉 గ్రామంలో ఎవరికైనా ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న వారికి దాతలు ముందుకు రావాలని పిలుపు.

రాజన్న సిరిసిల్ల జిల్లా //న్యూస్ తెలంగాణ ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలో గత రోజు బత్తుల మల్లేశం (యాదవ్)కు చెందిన 13 గోర్లు విద్యుత్ ఘాతానికి గురై మృత్యువాత పడ్డా విషయం తెలిసిందే. అనంతరం అదే రోజు ఆక్సిజన్ పై ఉన్న వారి అమ్మ కూడా చనిపోవడంతో వారింట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.వారి ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేక పోవడం తో తెలిసిన గ్రామస్తులు, యువత వేంటనే ఆర్థిక సాయం చెయ్యాలనే తపనతో దాదాపు 12,0000/- ఆర్థిక సహాయం అందించి మానవత్వన్ని చాటుకున్నారు.అదేవిదంగా గ్రామంలో ఎవరికైనా ఆర్థిక పరిస్థితి తో బాధపడుతున్న వారికి కూడా గ్రామస్తులు ముందుకు వచ్చి తోచిన సహాయం గా ఆర్థిక సహాయాలు అందజేయాలని పిలుపునిచ్చారు.

0Shares

Related posts

వార్త ప్రచురణ చేసిన విలేకరిపై దుర్భాసలాడిన ఓ వైద్యుడు

News Telangana

బిఆర్ఎస్ సీనియర్ నాయకుని మృతి పట్ల సానుభూతి తెలిపిన నాయకులు

News Telangana

రేపటి నుంచి శాసనసభ సమావేశాలు

News Telangana

Leave a Comment