July 26, 2024
News Telangana
Image default
Telangana

రేపటి నుంచి 3 రోజులు వైన్ షాపులు బంద్

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని వైన్ షాపులు,బార్లు, కళ్ళు దుకాణాలు బందు కానున్నాయి. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 30న ఎన్నికల ముగిసే వరకు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అటు పలు కమిషనరేట్ల పరిధిలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లోకి రానుంది.

0Shares

Related posts

న్యూస్ తెలంగాణ క్యాలెండర్ ను ఆవిష్కరించిన వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి

News Telangana

అవినీతికి “కేరాఫ్‌‌” గా సూర్యాపేట రవాణా శాఖ

News Telangana

ముగ్గురు మంత్రుల ఇలాకాలో ఆగని ఇసుకసురులు

News Telangana

Leave a Comment