October 18, 2024
News Telangana
Image default
Telangana

కొండగట్టు అంజన్న ఆలయ ధర్మకర్త రాజీనామా

జగిత్యాల :- కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ధర్మకర్త మల్యాల మం. రామన్నపేట గ్రామానికి చెందిన పోచమల్ల ప్రవీణ్ తన ధర్మకర్త పదవికి రాజీనామా చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ఆలయ ధర్మకర్త పదవిని కాంగ్రెస్ పార్టీ హయాంలో తాను కొనసాగించడం సమంజసం కాదని రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్ ను కలిసి ఆయన రాజీనామా పత్రాన్ని అందజేశారు.

0Shares

Related posts

గురుకుల పోటి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన కవిత

News Telangana

ఎన్ హెచ్ పై ఘోర రోడ్డు ప్రమాదం ఆటో బస్సు డి ముగ్గురు మృతి 9 మందికి తీవ్ర గాయాలు

News Telangana

శాసనసభ స్పీకర్ కు నోటిఫికేషన్ ఉత్తీర్ణులు జారీ

News Telangana

Leave a Comment