September 8, 2024
News Telangana
Image default
National

ఛ‌త్తీస్ గ‌డ్‌లో మావోయిస్టుల దాడి.. ఎస్ఐ మృతి

సుక్మా , డిసెంబర్ 17 ( న్యూస్ తెలంగాణ ) :-
చ‌త్తీస్‌గ‌డ్‌లో మావోయిస్టులు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఆదివారం ఉదయం దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో ఎస్ఐ సుధాక‌ర్‌ రెడ్డి అక్క‌డిక్క‌డే మృతి చెందాడు. ఆదివారం ఉదయం సుక్మా జిల్లాలోని బెద్రెలోవారాంతపు అంగడి లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టులు దాడిచేశారు. ఎస్‌ఐ సుధాకర్‌ రెడ్డి అక్కడికక్కడే చనిపోగా కానిస్టేబుల్‌ రాము తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంద‌ని, సుక్మా జిల్లా పోలీసులు సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా తెలిపారు. గాయపడిన రాముకు జవాన్లు ప్రాథమిక చికిత్స అందించారని అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో బెద్రెలోని ఆస్ప‌త్రికి తరలించామన్నారు

0Shares

Related posts

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజున మావోయిస్టుల పంజా

News Telangana

తెలంగాణ ఫలితాలపై ప్రధాని ట్వీట్

News Telangana

పార్లమెంట్ లో 141 మంది ఎంపీల సస్పెన్షన్.. దేశవ్యాప్తంగా ధర్నాకు విపక్షాలు ప్లాన్..?

News Telangana

Leave a Comment