September 8, 2024
News Telangana
Image default
Telangana

తంగళ్లపెల్లి ఎస్సై గా ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకారణ

రాజన్న సిరిసిల్ల జిల్లా /(తంగళ్లపెల్లి) న్యూస్ తెలంగాణ

తంగళ్ళపల్లి మండల సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రశాంత్ రెడ్డి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… తంగళ్ళపల్లి మండల ప్రజలకు ఏదైనా సమస్య ఎదురైతే నేరుగా వచ్చి కలవాలన్నారు.అందుబాటులో ఉండి ఎల్లవేళలా సేవను అందిస్తామని శాంతి భద్రత ల విషయంలో అందరూ సహకరించాలని సూచించారు. పోలీసు సిబ్బంది నూతనంగా వచ్చిన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలియజేశారు.

0Shares

Related posts

అవినీతికి “కేరాఫ్‌‌” గా సూర్యాపేట రవాణా శాఖ

News Telangana

పెగడపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా క్యూ న్యూస్ రిపోర్టర్

News Telangana

మసీదులోకి మహిళలను అనుమతించాలి : సుప్రీంకోర్టు

News Telangana

Leave a Comment