October 18, 2024
News Telangana
Telangana

ముగ్గురు మంత్రుల ఇలాకాలో ఆగని ఇసుకసురులు

News Telangana
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మర్చి 4 (న్యూస్ తెలంగాణ)ఆంధ్ర ఇసుకకు అడ్డుకట్టపడేనా తూతూ మంత్రంగా కొనసాగుతున్న అరకొర తనిఖీలు ? ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి కొడుతున్న పట్టించుకోని అధికారులు ఖమ్మం జిల్లాకు...
Telangana

గురుకుల పోటి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన కవిత

News Telangana
ఎండపల్లి,మార్చి 02 (న్యూస్ తెలంగాణ):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూర్ గ్రామానికి చెందిన ముక్తి కవిత గురుకుల పోటి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి టీ.జి.టీ తెలుగు ఉద్యోగానికి ఎంపికయ్యారు.అక్క రజిత, తల్లి శాంతవ్వ,...
Telangana

ఎన్ హెచ్ పై ఘోర రోడ్డు ప్రమాదం ఆటో బస్సు డి ముగ్గురు మృతి 9 మందికి తీవ్ర గాయాలు

News Telangana
సూర్యాపేట జిల్లా బ్యూరో న్యూస్ తెలంగాణ మోతె /ఖమ్మం- సూర్యాపేట 365 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు స్పాట్ డెడ్ అయ్యారు. మండల కేంద్రంలో బుధవారం...
Telangana

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారి

News Telangana
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఫిబ్రవరి 27 (న్యూస్ తెలంగాణ)ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు టేస్ట్ రావడం కోసం రసాయనాలు వాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొడుతున్న పట్టించుకోని అధికారులు తనిఖీలు లేవు...
Telangana

కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను దోచిన వైనం

News Telangana
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంసాంబయిగూడెం 1 సాంబాయిగూడెం 976 థమక్కపేట మరియు రామానుజరం ఇసుక ర్యాంపులలో వారి యొక్క పరిధి ప్రకారం కాకుండా అక్రమంగా గోదావరిలో నుంచి ఇసుక తవ్వకాలు జరిపినట్లు ఆ...
Telangana

కనిపించని ఫుడ్ సేఫ్టీ అధికారులు

News Telangana
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఫిబ్రవరి 26 (న్యూస్ తెలంగాణ) ఖమ్మం జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రెస్టారెంట్లు ఎటువంటి నాణ్యత లేకుండా ఆహార భద్రత పరిమాణాలను తీసుకోకుండా ఖమ్మం పట్టణంలో వందల సంఖ్యలో...
Crime NewsTelangana

బస్టాండ్‌ సెంటర్లో గంజాయి అమ్ముతూ పట్టుబడిన యువకుడు

News Telangana
సూర్యాపేట జిల్లా బ్యూరో న్యూస్ తెలంగాణ కోదాడ ఫిబ్రవరి 25/కోదాడ ఆర్టీసీ బస్టాండ్ లో గంజాయి అమ్ముతూ కోదాడ భవాని నగర్ కు చెందిన బొజ్జ అనిల్ కుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. కోదాడ పట్టిన...
Telangana

Breaking news : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

News Telangana
న్యూస్ తెలంగాణ ఫిబ్రవరి 25/తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ నియామకంపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎమ్.హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ హోదా...
Crime NewsTelangana

అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

News Telangana
సూర్యాపేట జిల్లా బ్యూరో న్యూస్ తెలంగాణ దినపత్రిక ఫిబ్రవరి 25/సూర్యాపేటలో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్.. నిందితులపై కేసు నమోదుడీజే సౌండ్ సిస్టమ్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగతో పాటు మరో ఐదుగురిని...