October 18, 2024
News Telangana
Image default
Telangana

ప్రభుత్వ ఉద్యోగుల, డి ఏ కు ఈసి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, డిసెంబర్ 02, న్యూస్ తెలంగాణ:-
తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం విడుదల చేయాలనుకున్న డీఏ ఎలక్షన్ కోడ్ కారణంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా మూడు డీఏలను ఉద్యోగులకు విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలని ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ నెల నుంచి ఉద్యోగులకు డీఏ చెల్లింపునకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈసీ తేల్చి చెప్పింది..

0Shares

Related posts

జేపీ గ్రూప్స్ అధినేత పాష చేతికి జై తెలంగాణ దినపత్రిక

News Telangana

విస్తరిస్తున్న జే ఎన్.1 సబ్ వేరియంట్ వైరస్.

News Telangana

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రిజిస్టర్ … అంతులేని అవినీతి

News Telangana

Leave a Comment