October 18, 2024
News Telangana
Image default
Telangana

మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 10 ( News Telangana ) :-
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా నూతన ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను పరామర్శిం చనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లి పరమర్శించనున్నారు. శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వ ర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది. ఆ తర్వాత ఆయనను పలువురు నాయకులు ఆసుపత్రిలో పరామ ర్శిస్తున్నారు.

0Shares

Related posts

మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు

News Telangana

మాదిగ వాడలో ఎమ్మార్పీఎస్ సంబరాలు

News Telangana

వృద్ధుడిని డి కోట్టిన కెటిఆర్ పిఎ కుంబాల మహేందర్ రెడ్డి కారు

News Telangana

Leave a Comment