July 26, 2024
News Telangana
Image default
Telangana

మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 10 ( News Telangana ) :-
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా నూతన ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను పరామర్శిం చనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లి పరమర్శించనున్నారు. శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వ ర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది. ఆ తర్వాత ఆయనను పలువురు నాయకులు ఆసుపత్రిలో పరామ ర్శిస్తున్నారు.

0Shares

Related posts

దర్గా డెవలప్మెంట్ కంటూ పలు రకాలుగా వసూళ్లకు తెగబడుతున్న సిబ్బంది

News Telangana

సిరిసిల్లలో కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం సహకరిస్తుంది:ఎ.ఐ.ఎఫ్.బి

News Telangana

ఎవ్వరిని వదిలిపెట్టేదే లేదు: కేఏ పాల్

News Telangana

Leave a Comment