July 27, 2024
News Telangana
Image default
AndhrapradeshPolitical

బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి కీలక పదవి

Ap News ( News Telangana ) :- వైసీపీ రాష్ట్ర యువజన విభాగం నూతన కమిటీని నియమిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని నియమించగా.. ఉపాధ్యక్షుడిగా కొండా రాజీవ్ంధీ, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని ఎంపిక చేశారు. 64 మందితో పార్టీ కేంద్ర కార్యాలయం నూతన కమిటీని ఎంపిక చేసింది. కాగా సిద్ధార్థరెడ్డి ఇప్పటికే రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్గా ఉన్నారు.

0Shares

Related posts

తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్ట్ నేత జగన్ పేరిట లేఖ విడుదల

News Telangana

‘రైతు బంధు’ అమలుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

News Telangana

CM Jagan: రేపు పలాసలో సీఎం జగన్ పర్యటన

News Telangana

Leave a Comment