July 26, 2024
News Telangana
Image default
PoliticalTelangana

మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు

News Telangana :- మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. శామీర్ పేట పీఎస్ లో మల్లారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. గిరిజనులు భూములు కబ్జా చేశారని మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. 47ఎకరాల భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో రాత్రిక రాత్రే భూములను కబ్జా చేశారని, అదే రోజు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో మల్లారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక ఎమ్మార్వోపైన కూడా కేసు నమోదు చేశారు. మొత్తం నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 420 కింద కూడా కేసు నమోదు చేశారు.

0Shares

Related posts

చింతపల్లి సబ్ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డి సస్పెండ్

News Telangana

రేపు వారందరికీ సెలవు ప్రకటించిన సిఈవో వికాస్ రాజ్

News Telangana

రేవంత్ రెడ్డి పెళ్లి వెనుక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ

News Telangana

Leave a Comment