July 27, 2024
News Telangana
Image default
AndhrapradeshCinima News

తిరుపతి దేవస్థాన సన్నిధిలో బాలీవుడ్ నటి దీపిక పదుకొనే

తిరుమల, డిసెంబరు15 ( News Telangana ) :-
బాలీవుడ్‌ నటి దీపిక పదుకొనే వెంకన్న దర్శనార్థం కాలినడకన తిరుమలకు వచ్చారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కాలిన డకను ప్రారంభించిన ఆమె రాత్రి 7:30గంటలకు తిరు మలకు చేరుకున్నారు. రాథేయం అతిథిగృహంలో టీటీడీ ఆమెకు బసకల్పిం చింది. దీపిక పదుకొనే శుక్ర వారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని ఆమె మొక్కులు చెల్లించు కున్నారు. టిటిడి అధికారులు ఆమెకు పట్టు వస్త్రాలు సమ ర్పించారు.

0Shares

Related posts

Michaung Cyclone: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటించనున్న చంద్రబాబు

News Telangana

CM Jagan: రేపు పలాసలో సీఎం జగన్ పర్యటన

News Telangana

తిరుమలలో కొనసా గుతున్న భక్తుల రద్దీ

News Telangana

Leave a Comment