July 26, 2024
News Telangana

Tag : Ap News

AndhrapradeshTelangana

Pawan Kalyan: పార్టీ నిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటన.. జనసేనాని కీలక వ్యాఖ్యలు

News Telangana
Hyderabad / News Telangana :- జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్‌.....
Andhrapradesh

బెజవాడలో ఫ్లెక్సీ వార్

News Telangana
ఏపీలో గరం గరం గ నడుస్తున్న రాజకీయ పరిణామాలు… “సిద్ధం” అన్న వైసీపీ.. “మేము సిద్ధమే” అంటున్న జనసేన… బెజవాడలో ఫ్లెక్సీ వార్ మొదలైంది. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ‘సిద్ధం’ పేరుతో...
AgricultureAndhrapradeshAppleBusinessCarsCinima NewsCrime NewsDesignFashionFeaturedFitnessFoodGadgetsGoogleLife StyleMicrosoftNationalPhotographyPoliticalSports NewsTechTelanganaTravelUncategorizedVirtual Reality

తాత ఆస్తిపై మనువడే హక్కుదారుడా? అసలు విషయం తెలిస్తే షాక్‌..

News Telangana
News Telangana :- భారతదేశంలో ఆస్తికి సంబంధించి స్పష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ దేశంలోని కోర్టుల్లో ఆస్తి వివాదాలకు సంబంధించిన లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది చాలా క్లిష్టంగా ఉంది. అలాంటి కేసులు సంవత్సరాలుగా...
Andhrapradesh

రైల్వే ఉద్యోగి ఇంట్లో రోజూ డీజేలో భక్తి పాటలు.. అనుమానంతో ఆరా తీస్తే!

News Telangana
విశాఖలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో.. తాటిచెట్ల పాలెం రైల్వే క్వార్టర్స్‌లో ఇంటి ఆవరణంలో పూజలు చేసి తవ్వకాలు జరిపారు. రైల్వే ఉద్యోగి ఆధ్వర్యంలో 20 అడుగుల గొయ్యి...
Andhrapradesh

తిరుమల నడక దారిలో మరో చిరుత సంచారం

News Telangana
తిరుపతి ప్రతినిధి ( News Telangana ) :- భ‌క్తుల‌ను చిరుత భ‌యం మ‌ళ్లీ ప‌ట్టుకుంది. ఇటీవ‌ల కాలంలో అలిపిరి నుంచి తిరుమ‌ల‌కు వెళ్లే న‌డ‌క‌దారి లో చిరుత‌ల సంచారం ఎక్కువైంది. ఈ నేప‌థ్యంలో...
AndhrapradeshPolitical

NagaBabu: అది అబద్ధపు ప్రచారం రాజకీయ పదవులపై నాకు ఆసక్తి లేదు : నాగబాబు

News Telangana
నెల్లూరు ( News Telangana ): రాజకీయ పదవులపై తనకు ఆసక్తి లేదని జనసేన నేత నాగబాబు (NagaBabu) స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేస్తాననేది అబద్ధపు ప్రచారమని చెప్పారు. నెల్లూరులో రెండో రోజు...
Andhrapradesh

కృష్ణా జిల్లాలో అదుపు తప్పి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

News Telangana
కృష్ణాజిల్లా ( న్యూస్ తెలంగాణ ) :- ఏపీలో ఆర్టీసీ బ‌స్సు బోల్తా ప‌డింది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకావారి పాలెం వద్ద అదుపుతప్పి పంట పొలాలలోకి వెళ్లి ఆర్టీసీ బస్సు పల్టీ...
Andhrapradesh

తిరుమలలో కొనసా గుతున్న భక్తుల రద్దీ

News Telangana
News Telangana :- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది.గత రెండు మూడు రోజుల కంటే ఈరోజు శ్రీవారి దర్శ నం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో...
AndhrapradeshNationalTelangana

నేటి నుండి శబరిమలకు వందే భారత్ రైలు !

News Telangana
హైదరాబాద్, డిసెంబర్ 15 ( News Telangana ) :- శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని గమనించిన దక్షిణ మ‌ధ్య‌ రైల్వే గురువారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప భక్తుల సౌక ర్యార్ధం...
AndhrapradeshCinima News

తిరుపతి దేవస్థాన సన్నిధిలో బాలీవుడ్ నటి దీపిక పదుకొనే

News Telangana
తిరుమల, డిసెంబరు15 ( News Telangana ) :- బాలీవుడ్‌ నటి దీపిక పదుకొనే వెంకన్న దర్శనార్థం కాలినడకన తిరుమలకు వచ్చారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కాలిన డకను ప్రారంభించిన ఆమె రాత్రి...