October 18, 2024
News Telangana
Image default
NationalTelangana

అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

News Telangana :-

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో జనవరి 22వ తారీఖున శ్రీరామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరపనుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు. వీరితోపాటు దేశంలో ఉన్న 8 వేల మంది ప్రముఖులకు ఆహ్వానం పంపడం జరిగినది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవికి శ్రీరామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక అందింది.

0Shares

Related posts

రేపటి నుంచి 3 రోజులు వైన్ షాపులు బంద్

News Telangana

హీరో వెంకటేష్ సోదరుడు సురేష్ లపై కేసు నమోదు చేయండి: నాంపల్లి కోర్టు

News Telangana

నేడు జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు

News Telangana

Leave a Comment