July 27, 2024
News Telangana
Image default
NationalTelangana

అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

News Telangana :-

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో జనవరి 22వ తారీఖున శ్రీరామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరపనుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు. వీరితోపాటు దేశంలో ఉన్న 8 వేల మంది ప్రముఖులకు ఆహ్వానం పంపడం జరిగినది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవికి శ్రీరామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక అందింది.

0Shares

Related posts

విద్యార్థినిపై శ్రీ చైతన్య పాఠశాల టీచర్ తిట్ల దండకం…?

News Telangana

అక్రమ వసూళ్ళకి అడ్డాగా మారిన కొత్తగూడెం మైనింగ్ మరియు టీఎస్ఎండిసి అధికారులు

News Telangana

బిఆర్ఎస్ సీనియర్ నాయకుని మృతి పట్ల సానుభూతి తెలిపిన నాయకులు

News Telangana

Leave a Comment