October 18, 2024
News Telangana
Image default
PoliticalTelangana

నేను వెళ్తున్న మార్గంలో ప్రజలు ట్రాఫిక్ ఇబ్బంది పడొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 16 ( News Telangana ) :-
సిఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగ రాకుండా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. సిఎం కాన్వాయ్‌లోని 15 వాహనాలను 9 వాహనా లకు తగ్గించామని, తానూ ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్‌ జామ్ లు లేకుండా, ట్రాఫిక్‌ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధి కారులకు సూచించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకో వడానికి విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందన్నారు.ఈ నేప థ్యంలో తానూ ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బం దులు తలెత్తకుండా ఏవిధ మైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధి కారులను సిఎం కోరారు. ప్రజల సమస్యలను పట్టిం చుకోకుండా, ఇంటిలో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు.

0Shares

Related posts

క్యాలెండర్ ఆవిష్కరించిన తహసీల్దార్ లక్ష్మీ

News Telangana

అడ్లూరి గెలవాలని జార్ఖండ్ లో ప్రత్యేక పూజ

News Telangana

నేడు జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు

News Telangana

Leave a Comment